బాధిత కుటుంబానికి ఎల్ ఓ సి అందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
అగ్నిజ్వాల ప్రతినిధి తాండూర్ యాలాల మండలం దేవనూరు గ్రామానికి చెందిన హరిజన్ జోష్ణ అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటుగా రూ.1,10,000 విలువైన ఎల్ఓసి తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మంజూరు చేయించి, …
బాధిత కుటుంబానికి ఎల్ ఓ సి అందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి Read More