లగాచర్ల కు వెళ్లనున్న జాతీయ ST కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న వికారాబాద్ జిల్లా,కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలం,లగాచర్ల గిరిజన రైతుల భూముల ఘటనపై దర్యాప్తు చేయడానికి 18-11-2024 సోమవారం నాడు లగాచర్ల రైతులకు కలిసి అనంతరం అక్రమంగా అరెస్ట్ అయినా రైతులను సంగారెడ్డి జైల్ కి వారి సమస్యలను తెలుసుకోనున్నా జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ పర్యటించనున్నారు.